#Budget2020: Finance Minister Nirmala Sitharaman announced budget For 2020-2021 Year.In her Budget speech for 2020-21 on Saturday, the Finance Minister stated that 20 lakh farmers across the country will be provided solar pumps to encourage solar generation on the barren land with the farmers<br />#Budget2020<br />#UnionBudget2020 <br />#Budget <br />#UnionBudget2020-21<br />#solarpumps<br />#RuralIndia<br />#personaltax<br />#nirmalasitharaman<br />#barrenland<br />#Parliament<br />#BudgetAnalysis <br />#CentreFundstoap<br /><br />శనివారం రోజున కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. <br />రైతులకు చెందిన ఖాళీ స్థలాల్లో సౌర విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రత్యేక ప్రోత్సాహకాలను అందజేస్తామని అన్నారు. ఆయా కేంద్రాల్లో ఉత్పత్తి అయిన విద్యుత్ను నేరుగా ప్రధాన గ్రిడ్కు అనుసంధానిస్తామని, ఆ విద్యుత్ను రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇలా ఏకంగా 15 లక్షల మంది రైతుల సౌర విద్యుత్ కేంద్రాలను ప్రధాన గ్రిడ్కు అనుసంధానిస్తామని చెప్పారు. ఈ రకంగా కూడా రైతాంగాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తామని అన్నారు. 20 లక్షల మంది రైతులకు సౌర విద్యుత్ పంపులను సరఫరా చేస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు.